వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల పునరాగమనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 544 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,770 స్థాయిని దాటింది.
చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు రోజులో గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి.
Comments
Loading comments...
