Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చికుక్కల దాడి: ఆరుగురికి తీవ్ర గాయాలు

అమరేష్ గౌడ్ Jun 24, 2026 9:27 AM జగిత్యాల 4 viewsabout 15 hours ago
పిచ్చికుక్కల దాడి: ఆరుగురికి తీవ్ర గాయాలు - Udayam Digital
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుడిసెలపేటలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, గుడిసెల నరసమ్మ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరినీ మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద పెరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...