వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల రహదారులు గుంతలమయంగా మారాయి. భారీ వర్షాలతో గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు.
ముత్యంపేట్–దోమకొండ, గద్వాల–అయిజ రహదారులతో పాటు పలు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్యాచ్వర్క్లు పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
