వార్తలకు తిరిగి వెళ్లండి
పుదుచ్చేరిలో 'వికసిత్ భారత్' ఉపాధి పథకం ప్రారంభం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన "వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)" పథకాన్ని పుదుచ్చేరి సీఎం రంగసామి ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తారు. పుదుచ్చేరిలో రోజువారీ వేతనాన్ని రూ. 347గా నిర్ణయించగా, వేతనాలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి.
Comments
Loading comments...