Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో సరికొత్త ఏపీ భవన్: ఎన్‌బీసీసీతో ఒప్పందం

రూప దేవి Jul 03, 2026 6:01 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
దిల్లీలో సరికొత్త ఏపీ భవన్: ఎన్‌బీసీసీతో ఒప్పందం - Udayam Digital
దిల్లీలో రూ.105.5 కోట్లతో 2.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC)తో కీలక ఒప్పందం చేసుకుంది. సమకాలీన శిల్పకళతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కనీసం ఐదేళ్లపాటు దీని వార్షిక నిర్వహణ బాధ్యతలను కూడా ఎన్‌బీసీసీ సంస్థే చూసుకోనుంది.

Comments

G
Loading comments...