వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీ న్యూజిలాండ్లో పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం తొలిసారిగా న్యూజిలాండ్లో చారిత్రక పర్యటన చేయనున్నారని ఆ దేశ ప్రధాని లక్సన్ అధికారికంగా ప్రకటించారు. 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని అక్కడ జరపబోతున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం.
జులై 10న మోదీ ఆక్లాండ్ చేరుకోనుండగా, ఇరుదేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.
Comments
Loading comments...