వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారుల వేధింపులపై ‘ఎన్సీపీసీఆర్’ సీరియస్

బెంగళూరులోని వైట్ఫీల్డ్ బ్రూక్ఫీల్డ్ పరిధిలో గల ఒక ఐటీ కంపెనీ క్యాంపస్ డేకేర్ సెంటర్లో చిన్నారులపై జరిగిన శారీరక వేధింపులు, హింసపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) సుమోటోగా స్పందించింది.
ఈ ఘోరంపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ పరేశ్ షా నేతృత్వంలోని బృందం ఈరోజు బెంగళూరులో పర్యటించనుందని ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది. ఈ మేరకు బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ పి.ఎస్. కాంతరాజుకు లేఖ రాసింది.
Comments
Loading comments...