వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధ (AI) ద్వారా సృష్టించిన నకిలీ, ఊహాజనిత తీర్పులను ఉపయోగించడం భోపాల్ గ్యాస్ లీక్ లాంటి వినాశకర పరిణామమేనని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.
మనుగడలో లేని ఆరు తీర్పులను పేర్కొన్న ఎన్సీఎల్టీ (NCLT) నిర్ణయాన్ని ధర్మాసనం కొట్టివేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వాడే న్యాయవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ను ఆదేశించింది.
Comments
Loading comments...

