వార్తలకు తిరిగి వెళ్లండి
డిప్యూటీ సీఎం కాన్వాయ్ మళ్లింపు

సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్ను తప్పుడు మార్గంలో మళ్లించిన కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనపై బాధితుడు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో, స్పందించిన అధికారులు సదరు ఎస్ఐని వెంటనే వేకెన్సీ రిజర్వ్ (VR)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...