Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూముల జాబితాపై విచారణకు డిమాండ్‌

Follow Udayam on Google
Harika Aug 21, 2026 2:31 PM ఆసిఫాబాద్General
22ఏ భూముల జాబితాపై విచారణకు డిమాండ్‌ - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నాయకులు కలెక్టర్‌ హరితకు ఫిర్యాదు చేశారు. గ్రామం, మండలం, సర్వే నంబర్‌ వారీగా జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. గత మార్పులపై ఆడిట్‌తో పాటు ధరణి, భూభారతి పోర్టల్‌పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తప్పుగా చేర్చిన భూములను గుర్తించి యజమానులకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...