వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్, రాజాపూర్, నవాబుపేట మండలాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని లారీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి వినతిపత్రం అందించారు.
నిబంధనలు పాటిస్తున్న తమకు అక్రమ రవాణా వల్ల నష్టం కలుగుతోందని తెలిపారు. రాత్రివేళల్లో ఇసుక తరలింపును అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...
