వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలోని మినికి మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి సాయితేజ(20) మృతిచెందాడు. బైక్ బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకోగా, మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన గణేష్ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
