వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో డిగ్రీలు పూర్తిచేసిన వారిలో కేవలం 8.25% మందే తమ విద్యార్హతకు సరిపోయే ఉద్యోగాలు పొందుతున్నారని నీతిఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల కొరతే ఇందుకు కారణమని తెలిపింది.
డిగ్రీలతో పాటు స్కిల్స్పై దృష్టి పెట్టాలని సూచించింది. 2024 నవంబర్-2025 జులై మధ్య 55 వేల ప్రభుత్వ పోస్టులకు 1.86 కోట్ల దరఖాస్తులు వచ్చాయి.
Comments
Loading comments...

