Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ విధానాలతో న్యాయ ప్రక్రియ వేగవంతం

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 6:26 PM జాతీయంGeneral
డిజిటల్‌ విధానాలతో న్యాయ ప్రక్రియ వేగవంతం - Udayam
వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో న్యాయ, పోలీసు శాఖల సమన్వయ భేటీ జరిగింది. కేసుల పరిష్కారంలో జాప్యం తగ్గాలంటే సమన్వయం తప్పనిసరని సీపీ గౌష్ ఆలం అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల్లో డిజిటలైజేషన్ కీలకమని, ఈ ఎఫ్ఐఆర్, ఈ ఛార్జిషీట్, వర్చువల్ విచారణతో న్యాయ ప్రక్రియ వేగవంతమవుతుందని జడ్జి శివకుమార్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...