వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పంటల బీమా ప్రీమియం చెల్లింపులు గురువారం సాయంత్రానికి 21 లక్షల ఎకరాలకు చేరగా, ఇందులో 80 శాతం అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
సాంకేతిక సమస్యలు, శుక్రవారమే చివరి రోజు కావడంతో గడువును ఆగస్టు 15 వరకు పెంచాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ కేంద్ర అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...
