వార్తలకు తిరిగి వెళ్లండి
విజయ్ సర్కార్పై కుట్ర!

తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 'ప్రాజెక్ట్ మేఘాలయ' పేరిట కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. టీవీకే ఎమ్మెల్యేలకు విప్ ధిక్కరించేలా ఒక్కొక్కరికి రూ.35 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.
ఈ వ్యవహారంలో డీఎంకే నాయకుడు కార్తి సహా తొమ్మిది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు, జర్నలిస్టు పాత్రపై కూడా నిఘా పెట్టి విచారణ వేగవంతం చేశారు.
Comments
Loading comments...