Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలేకరులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

శరణ్య శర్మ Jun 24, 2026 9:43 AM ఖమ్మం 5 viewsabout 14 hours ago
విలేకరులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం - Udayam Digital
సత్తుపల్లిలో సత్తుపల్లిలో సత్తుపల్లిలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విలేకరులను సైతం సతాయిస్తోందని ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం విలేకరుల హోదాను గుర్తించి గౌరవించేదని గుర్తుచేశారు. స్థానిక విలేకరుల సమస్యలపై స్పందించిన కేటీఆర్, వారి గౌరవానికి తగిన విధంగా వ్యవహరించాలని ఐ అండ్ పీఆర్ మంత్రిని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాద్‌లో కూడా ఒత్తిడి తెస్తామని విలేకరులకు భరోసానిచ్చారు.

Comments

G
Loading comments...