వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ రంగులు కలిపిన అప్పడాలు, ఫ్రైమ్స్ తింటే క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వస్తాయని తమిళనాడు ఆహార భద్రతా శాఖ హెచ్చరించింది. మదురైలో అక్రమంగా నిల్వ ఉంచిన 22 టన్నుల రంగుల పాపడ్స్ను అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.
పాపడ్స్ తయారీలో ఎలాంటి కృత్రిమ రంగులను వాడకూడదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
