వార్తలకు తిరిగి వెళ్లండి
కలెక్టరే దిగి వచ్చారు.. దివ్యాంగుడికి భరోసా!

బీబీనగర్కు చెందిన దివ్యాంగుడు నరేష్ తనకు సాయం కోరుతూ సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి వచ్చాడు. తన సమస్యను విన్న కలెక్టర్, వేదికపై నుంచి స్వయంగా కిందికి దిగి వచ్చి అతని దరఖాస్తును స్వీకరించారు.
అధికారి చూపిన ఈ మానవీయ కోణం అందరినీ ఆకట్టుకుంది. దివ్యాంగుడికి తగిన సాయం అందుతుందన్న నమ్మకం కలిగింది.
Comments
Loading comments...