వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిపురం గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. దేశవాళీ ఆవులతో జీవామృతం, వేప కషాయం, వర్మీ కంపోస్ట్ వంటి జీవ ఇన్పుట్ల తయారీని పరిశీలించారు.
ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రయోజనం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా అవగాహన, శిక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

