Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబును కలిసిన జయశంకర్ నాయుడు కుటుంబం

Follow Udayam Digital on Google
M S Balaji Jul 30, 2026 12:21 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
చంద్రబాబును కలిసిన జయశంకర్ నాయుడు కుటుంబం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎస్‌ఆర్‌పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, ఆయన సతీమణి గంధమనేని శారద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి ఇద్దరు కుమారులను సీఎం ఆశీర్వదించారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని పలకరించిన చంద్రబాబు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...