వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్ఐఆర్ (SIR)పై ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్
వివేక్ గౌడ్ Jun 24, 2026 6:18 AM హైదరాబాద్ 10 viewsabout 18 hours ago

ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేయని వారికి స్థానం లేదని, బాధ్యతగా లేని ఇన్ఛార్జి మంత్రులనూ మారుస్తామని హెచ్చరించారు.
బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు నియోజకవర్గాల్లోనే ఉండి ఎస్ఐఆర్ పనులను పర్యవేక్షించాలని సూచించారు. వారం రోజుల్లో పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని, బాధ్యతను గుర్తించాలని పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...