Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో నైతిక విలువలకు కొత్త కార్యక్రమం

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 1:18 PM హన్మకొండ తెలంగాణ
విద్యార్థుల్లో నైతిక విలువలకు కొత్త కార్యక్రమం - Udayam Digital
విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ‘తరగతి గది – ఏ దేశ భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు హెచ్‌ఆర్‌పీడబ్ల్యూఏఓ ప్రతినిధులు తెలిపారు. మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...