Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-బంగ్లా సిరీస్‌పై త్వరలో స్పష్టత: తమీమ్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 4:00 PM జాతీయంక్రీడలు
భారత్‌-బంగ్లా సిరీస్‌పై త్వరలో స్పష్టత: తమీమ్‌ - Udayam
వాయిదా పడిన భారత్‌-బంగ్లాదేశ్‌ వైట్‌బాల్‌ సిరీస్‌ నిర్వహణకు ఇరు క్రికెట్‌ బోర్డులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాయని బీసీబీ అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఇరు బోర్డులు షెడ్యూల్‌పై విండోలను పరిశీలిస్తున్నాయని ఆయన తెలిపారు. గతేడాది ఆగస్టులో జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20లు వాయిదా పడ్డాయి. ఈ సెప్టెంబరులో నిర్వహిస్తారని గతంలో ప్రకటించినా ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

Comments

G
Loading comments...