వార్తలకు తిరిగి వెళ్లండి

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రెండో విడతలో రూ.5,940 కోట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. నాలుగు నగరాలు, 59 పురపాలక సంఘాల్లో తాగునీరు, మురుగునీటి వ్యవస్థలు, పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.
ప్రాజెక్టు వ్యయంలో 25% కేంద్రం గ్రాంట్గా ఇవ్వనుంది. మిగిలిన నిధులను రాష్ట్రం, స్థానిక సంస్థలు సమకూర్చనున్నాయి. వాటా నిధుల కోసం హడ్కో రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Loading comments...

