Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌పై కర్ణాటకలో కేసు

Follow Udayam Digital on Google
టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో కర్ణాటక ప్రజా రక్షణ సేన ఫిర్యాదు చేసింది. కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కన్నడ ప్రజా సంఘాలు, కర్ణాటక ప్రజా రక్షణ సేన నాయకుడు యతీష్ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...