వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారి మృతి: వైద్యులపై సీజేఐ ఆగ్రహం

గాజియాబాద్లో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి సకాలంలో వైద్యం అందించని రెండు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వృత్తి ధర్మం పాటించని వారికి ‘డాక్టర్’ అని రాసుకునే హక్కు లేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఆసుపత్రులపై ధర్మాసనం మండిపడింది.
Comments
Loading comments...