వార్తలకు తిరిగి వెళ్లండి
పసిబిడ్డలకు సీఎం విజయ్ బంగారు కానుక
పార్వతి దేవి Jun 25, 2026 9:04 AM అల్ ఇండియా 10 viewsabout 20 hours ago

తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరం ఇచ్చే 'తాయ్మామన్' పథకాన్ని సీఎం విజయ్ ప్రకటించారు.
సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్న ఈ పథకానికి ఏటా రూ.755.83 కోట్లు కేటాయించారు. లింగభేదం లేకుండా పుట్టిన ప్రతి పసిబిడ్డకూ ఈ ఉంగరాన్ని అందిస్తారు.
Comments
Loading comments...