వార్తలకు తిరిగి వెళ్లండి
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2026-27 విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు ఎంపీ గురుమూర్తికి కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ లేఖ ద్వారా సమాచారం అందించారు. గత పార్లమెంట్ సమావేశాలలో ఈ కాలేజీల అనుమతులపై వైఎస్సార్సీపీ ఎంపీలు గట్టిగా గళమెత్తారు.
Comments
Loading comments...