వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్లో నియామక అక్రమాలకు వ్యతిరేకంగా రాంచీలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై గుర్తుతెలియని 300 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్ల దాడిలో 14 మంది పోలీసులు గాయపడ్డారని ఎస్పీ పరాస్ రాణా తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీలతో నిందితులను గుర్తిస్తామని ఎస్పీ పరాస్ రాణా చెప్పారు. పరీక్షల సంస్కరణలు, అక్రమాలపై దర్యాప్తు కోరుతూ విద్యార్థుల ఉద్యమం 20వ రోజూ కొనసాగింది.
Comments
Loading comments...

