వార్తలకు తిరిగి వెళ్లండి
విజయ్-త్రిష ఫొటోల బ్యానర్పై కేసు నమోదు

సేలం జిల్లా ఆత్తూర్లో మారియమ్మన్ ఆలయ ఉత్సవాల సందర్భంగా విజయ్ను రావణాసురుడిగా, త్రిషను అమ్మవారి రూపంలో చిత్రీకరించి ఏర్పాటు చేసిన బ్యానర్ వివాదాస్పదమైంది.
దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో పోలీసులు వెంటనే స్పందించి ఆ బ్యానర్ను తొలగించారు. అలాగే, దానిని ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...