Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వలోకి కారు నలుగురు గల్లంతు

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 6:55 AM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
కాల్వలోకి కారు నలుగురు గల్లంతు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు యువకులు గల్లంతవగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఓగిడి నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...