Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో వాడీవేడి చర్చ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 03, 2026 11:10 AM హైదరాబాద్General
మూసీ ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో వాడీవేడి చర్చ - Udayam
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీటి లభ్యత, ఖర్చులపై మంత్రి ఉత్తమ్ ప్రస్తావించిన సందేహాలను ప్రతిపక్షాల భాషగా మరో సీనియర్ మంత్రి అభివర్ణించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఈ అంశాన్ని జూలై 17న జరిగే తదుపరి క్యాబినెట్ భేటీలో ముఖ్య ఎజెండాగా చర్చిద్దామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...