వార్తలకు తిరిగి వెళ్లండి
పల్లెలపై కేంద్ర పన్నుల భారం

గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చేందుకు మున్సిపాలిటీల తరహాలో హోల్డింగ్ పన్ను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని కింద ప్రతి ఇంటి నుంచి ఏటా రూ.1,200 వసూలు చేయాలని ప్రతిపాదించింది. బదులుగా తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం కల్పిస్తారు.
ఈ మోడల్ ఓన్ సోర్స్ రెవెన్యూ (ఓఎస్ఆర్) నిబంధనల ప్రకారం పంచాయతీల అధికారాలు మారనున్నాయి. సొంత ఆదాయాన్ని పెంచుకుంటేనే 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అదనపు కేంద్ర గ్రాంట్లు లభిస్తాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...