వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో నాలుగు అంతస్తుల 'కోహినూర్' అపార్ట్మెంట్ కుప్పకూలిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, శిథిలాల కింద మరో 10 నుంచి 12 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, టీడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని రక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...
