Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తండ్రి దాచిన బైక్‌ను చూపించిన బాలుడు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:29 PM నెల్లూరుGeneral
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో కార్డన్‌ సెర్చ్‌ సందర్భంగా ఆరేళ్ల బాలుడు మహేంద్ర తన తండ్రి దాచిన బైక్‌ను పోలీసులకు చూపించాడు. సరైన పత్రాలు లేవని సురేష్‌ బైక్‌ను పక్క వీధిలోని ఓ ఇంట్లో దాచాడు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, “మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచిపెట్టాడు” అంటూ మహేంద్ర వారిని బైక్‌ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు బైక్‌ను గుర్తించారు.

Comments

G
Loading comments...