Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వగ్రామానికి మృతదేహాలు

వినయ్ కుమార్ Jul 14, 2026 10:25 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
వియత్నాంలోని ఫూ క్వాక్ ఐలాండ్ సమీపంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో మరణించిన కేరళకు చెందిన ఏసీ థామస్ (57), ఆయన భార్య లోవెని థామస్ (56) ల భౌతికకాయాలు తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుండి నోర్కా (NORKA) విభాగం సమన్వయంతో అంబులెన్స్ ద్వారా వారి పార్థివ దేహాలను స్వస్థలమైన కొల్లం జిల్లా కొట్టారక్కరకు తరలించారు. విమానాశ్రయం వద్ద పలువురు నేతలు, బంధువులు వారికి కన్నీటి వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...