వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో భాజపా పోరుబాట

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. దిల్లీకి నిధులు తరలిస్తూ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసి, భాజపా జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...