Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన బీజేపీ నేతలు

పవన్ కుమార్ Jul 03, 2026 5:46 AM జగిత్యాల 2 viewsabout 2 hours ago
పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన బీజేపీ నేతలు - Udayam Digital
ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 14వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేసి, వారికి నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శిరీష, బీజేపీ పట్టణ అధ్యక్షులు నవీన్ మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని కార్మికుల సేవలను అభినందించారు.

Comments

G
Loading comments...