Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

స్వప్న రెడ్డి Jul 06, 2026 5:20 AM జోగులాంబ గద్వాల్ 6 viewsabout 2 hours ago
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి - Udayam Digital

Photo Gallery

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి - main
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి - gallery image
పెంచికలపాడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుర్వ గోవర్ధన్ (18) అనే యువకుడు మృతిచెందాడు. గొర్రెలను మేపుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన క్రమంలో, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలను నింపింది.

Comments

G
Loading comments...