వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

Photo Gallery
పెంచికలపాడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుర్వ గోవర్ధన్ (18) అనే యువకుడు మృతిచెందాడు. గొర్రెలను మేపుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన క్రమంలో, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలను నింపింది.
Comments
Loading comments...