Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 06, 2026 10:50 AM జోగులాంబ గద్వాల్ General
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి - Udayam
పెంచికలపాడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుర్వ గోవర్ధన్ (18) అనే యువకుడు మృతిచెందాడు. గొర్రెలను మేపుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన క్రమంలో, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలను నింపింది.

Comments

G
Loading comments...