వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు 2025 జాతీయ క్రీడా పాలన చట్టం ఎందుకు వర్తించకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కార్యవర్గ సభ్యుల సేవా నిబంధనలకూ చట్టం ఎందుకు వర్తించకూడదో వివరణ ఇవ్వాలని సూచించింది.
బీసీసీఐపై 2014 నుంచి విచారణ కొనసాగుతోంది. 2022లో కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర సంఘం, బీసీసీఐలో కలిపి 12 ఏళ్ల పదవీకాలానికి కోర్టు అనుమతించింది. అనంతరం మూడేళ్ల కూలింగ్ ఆఫ్ ఉండాలని పేర్కొంది.
Comments
Loading comments...

