వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్లోని దర్భంగా, మధుబని జిల్లాల్లో మూతపడిన చక్కెర మిల్లులను తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు 'బీహార్ క్రీడా విధానం-2026' కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
అలాగే అమృత్ 2.0 కింద కిషన్గంజ్, లఖిసరాయ్ నీటి సరఫరా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడంతో పాటు వర్మి కంపోస్ట్, గోబర్ బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించింది.
Comments
Loading comments...
