Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోలా నాథ్‌పై విచారణకు కమిటీ

Follow Udayam on Google
Sai Sep 09, 2026 2:58 PM జాతీయంక్రీడలు
భోలా నాథ్‌పై విచారణకు కమిటీ - Udayam
హాకీ ఇండియా కార్యదర్శి భోలా నాథ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఐఓఏ నాలుగు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దీపా శర్మ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. మాజీ మహిళా హాకీ కెప్టెన్ అసుంతా లక్రా ఆరోపణల నేపథ్యంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కమిటీ ఏర్పాటైంది. వందనా రావు, మమతా ఖర్బ్, న్యాయవాది సిత్వత్ నబీ సభ్యులుగా ఉన్నారు.

Comments

G
Loading comments...