వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భోగాపురం వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు.
ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుక ఎవరున్నారనే అంశంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
Comments
Loading comments...

