వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లోని దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ) అడుగంటడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారాస శ్రేణులు ఎండిపోయిన జలాశయంలో ఆటలాడి నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని గంగుల విమర్శించారు.
రెండు దశాబ్దాల చరిత్రలో జులై నాటికి ఎల్ఎండీ డెడ్ స్టోరేజీకి పడిపోవడం ఇదే తొలిసారి అన్నారు. చేతకాకపోతే చెబితే, తామే వెళ్లి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేసి నీరందిస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
Comments
Loading comments...

