వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లాలో భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను ఆరు రోజులుగా అడ్డుకుంటున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది. సున్నపురాయి ప్లాంటుకు చేరకపోవడంతో రెండు యూనిట్లలో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలిపింది.
మైనింగ్ ప్రాంతంలో కార్మికులు, వాహనాలను అడ్డుకుంటున్నారని, అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని యాజమాన్యం పేర్కొంది.
Comments
Loading comments...
