వార్తలకు తిరిగి వెళ్లండి

స్వదేశంలో తొలిసారి జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
పురుషుల కాంపౌండ్, రికర్వ్ టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించగా, మహిళల రికర్వ్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో రజతాలు, వ్యక్తిగత విభాగంలో కాంస్యం దక్కించుకుని దేశ కీర్తిని చాటారు.
Comments
Loading comments...

