Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:28 AM జాతీయంక్రీడలు
భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు - Udayam
పారా ఆర్చరీ సిరీస్‌ స్టేజ్‌-3లో భారత్‌ రెండు స్వర్ణాలు సాధించింది. పురుషుల కాంపౌండ్‌, రికర్వ్‌ టీమ్‌లలో భారత జట్లు పసిడి గెలిచాయి. మహిళల రికర్వ్‌, డబ్ల్యూ-1 మిక్స్‌డ్‌ టీమ్‌లలో రజతాలు, డబ్ల్యూ-1 కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వాతికి కాంస్యం దక్కాయి.

Comments

G
Loading comments...