వార్తలకు తిరిగి వెళ్లండి
టీమ్ఇండియా వైఫల్యాలపై వచ్చే నెలలో బీసీసీఐ సమీక్ష

ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో భారత జట్టు ఆటతీరుపై ఆగస్టు ఆరంభంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా వెల్లడించారు.
శ్రీలంక పర్యటన కోసం జులై 28న భారత జట్టును ప్రకటిస్తామని, అలాగే సహాయక సిబ్బందిలో ముగిసిన కాంట్రాక్టుల పునరుద్ధరణపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...