వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులోని ఒక ఐటీ సంస్థ క్రెచ్లో పసిపిల్లల పట్ల ఆయాలు అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
పసిపిల్లలపై జరుగుతున్న క్రూరత్వానికి సంబంధించిన వీడియోలు చైల్డ్ హెల్ప్లైన్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన కమిషన్, రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
Comments
Loading comments...

